Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాన్ష్ హెరిటేజ్ పాలే తాగుతున్నాడు.. మా పాలలో కల్తీ లేదు: నారా బ్రాహ్మణి

సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (10:02 IST)
సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల తన కుమారుడు దేవాన్ష్ సైతం నిత్యం ఆ పాలే తాగుతాడని నారా బ్రాహ్మణి చెప్పారు.

హెరిటేజ్‌ పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ కలుపుతున్నారని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన ఆరోపణలపై స్పందించారు. 
 
తమ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని, గడచిన 25 సంవత్సరాలుగా తాము నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సమీప భవిష్యత్తులో టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. పాలను సేకరించేందుకు నాణ్యమైన క్యాన్‌లు మాత్రమే వాడుతున్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments