Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండవేడి-తిరుమలలో వడగండ్ల వర్షం.. భక్తులకు ఉపశమనం

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (17:13 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెలసిన తిరుమల కొండపై వడగండ్ల వర్షం కురిసింది. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో తిరుమల వర్షపు నీటితో నిండిపోయింది. 
 
పలు చోట్ల భారీగా వర్షపు నీరు ప్రవహించింది. పలు షాపింగ్ కాంప్లెక్స్ ల్లోకి నీరు ప్రవేశించింది. ఈ వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించినట్లైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments