Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు

Webdunia
సోమవారం, 29 మే 2023 (12:15 IST)
కాకినాడలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలు సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. రైల్వే విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గాలులు విద్యుత్ తీగలు తెగి చెట్ల కొమ్మలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 
సామర్లకోటలో రైల్వే ట్రాక్‌పై విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రైళ్లు రెండు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో చెట్లు విద్యుత్ తీగలపై పడటంతో 35 స్తంభాల నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే, కాకినాడ జిల్లాలో భారీ చెట్లు కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments