Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ తీరానికి కొట్టుకొని వచ్చిన భారీ నౌక, చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:49 IST)
విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకి ఓ భారీ నౌక కొట్టుకొని రావడంతో దాన్ని చూడడాని స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందిందని సమాచారం. గత రాత్రి గాలులు తాకిడి అధికంగా ఉండడంతో ఇది ఇలా అదుపు కోల్పోయి తీరానికి కొట్టుకొని వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
అలల తాకిడికి ఔటర్ హార్బర్లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments