Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (07:05 IST)
భారీ వరద వస్తుండంతో శ్రీశైలం క్రెస్ట్ గేట్లు మళ్లీ ఎత్తారు. సాయంత్రానికి నాగార్జున సాగర్, దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు తలుపులు తెరిచే అవకాశం ఉంది.

సాగర్ జలాశయంలో 7 టిఎంసీల ఖాళీ ఉండగా మళ్లీ పూర్తి స్థాయికి చేరింది. కృష్ణా నదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుందని  హెచ్చరించడంతో ఇన్ ఫ్లో కంటే ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. 
 
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ కు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా మిడ్ మానేరు డ్యాంకు వరద కాల్వ ద్వారా 12,857 క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ కు 6,000 విడుద చేస్తున్నారు.

సరస్వతి కెనాల్, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలకు పంపింగ్ చేస్తున్నారు. రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజికి 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments