Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూర్తీభవించిన పెద్దరికం - నారాయణమూర్తి పాదాభివందనం... ఎవరికంటే..

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:16 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి పెద్దలు అంటే ఎనలేని గౌరవం ఉంది. ఇది పలుమార్లు నిరూపితమైంది కూడా. తాజాగా మరోమారు మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ అపురూపఘటం విజయనగరం జిల్లా రాజాంలౌని జీఎంఆర్ కళాశాలలో కనిపించింది.
 
ఆదివారం జీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వేదికపై ఉన్న జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లారావు సోదరుడు గ్రంథి నీలాచలం వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని పాదాభివందనం చేశారు. 
 
ఈ వేడుకకు హాజరైన వందలాది మంది విద్యార్థులు, ప్రముఖులకు ఈ అపురూప ఘట్టం స్ఫూర్తినినింపింది. పెద్దలంటే ఆయనకున్న గౌరవం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారని సభికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments