Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు ఫిబ్రవరి 5న ఉచిత వైద్య శిబిరం

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:23 IST)
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కృష్ణా అర్బన్ యూనిట్, ఆంధ్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఉచితవైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ శిబిరంలో హార్ట్, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు కేవలం యాభై మందికి మాత్రమే ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. 
 
కావున ఈ అవకాశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఫిబ్రవరి 3వ తేదీలోగా తమ పేర్లను ప్రెస్ క్లబ్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుందని ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments