Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలకడగా జయేంద్ర సరస్వతి ఆరోగ్యం : డాక్టర్‌ రవిరాజ్‌

అస్వస్థతకు గురై విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం మెరుగుపడినట్టు ఆయనకు వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు.

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (11:02 IST)
అస్వస్థతకు గురై విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం మెరుగుపడినట్టు ఆయనకు వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు. ఈమేరకు బుధవారం జయేంద్ర సరస్వతి హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారు. 
 
ఆయన ఆరోగ్యం మెరుగపడిందని, వెంటిలేటర్‌ను తొలగించామన్నారు. అలాగే ఫ్లూయిడ్స్‌ను నోటిద్వారానే అందిస్తున్నామని, మనుషుల్ని జయేంద్ర సరస్వతి గుర్తిస్తున్నారని తెలిపారు. ఈ రోజు కూడా ఐసీయూలోనే చికిత్స అందించి రేపు డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్లు డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు. 
 
కాగా, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం ఉదయం తీవ్రమైన అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయనను హుటాహుటిన సూర్యరావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో హర్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలోని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వచ్చారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments