Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందు ఇచ్చి లొంగదీసుకుని ఆపై ఫోటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (21:10 IST)
విశాఖలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగినితో పరిచయం పెంచుకుని ఓ మృగాడు సాగించిన వికృతాలు వెలుగుచూశాయి. మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించడమే కాకుండా... ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
బ్లాక్ మెయిలింగ్ భరించలేక లక్షల రూపాయలు బాధితురాలు అతడికి సమర్పించుకుంది. ఆ కామాంధుడి దుశ్చర్యకు అతడి తల్లిదండ్రులు కూడా అండగా నిలబడటం కలకలం రేపింది. బాధితురాలు స్పందనలో సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం