Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 కోట్లకు ఐపి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు, డబ్బు కట్టి అంత్యక్రియలు చేసుకోండంటూ...

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (10:06 IST)
కర్నూలు: చిప్పగిరి మండలం రామదుర్గంలో విషాదం చోటుచేసుకుంది. రూ. 50 కోట్లకు ఐపీ పెట్టి ఓ గోడౌన్ యజమాని ప్రహ్లాదశెట్టి పరారయ్యాడు. ఏమైందో ఏమో కానీ ప్రహ్లాదశెట్టి చనిపోయారు. అయితే ప్రహ్లాదశెట్టి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తెచ్చారు. 
 
కుటుంబసభ్యులు, బంధువులు ప్రహ్లాదశెట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే  ప్రహ్లాదశెట్టి దహన సంస్కారాలను  రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పు చెల్లించి దహన సంస్కారాలు చేసుకోవాలని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. 
 
డబ్బులు ఇవ్వని పక్షంలో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటుని గ్రామస్తులు వాపోయారు. ఇంతలోనే గ్రామస్తుల ఆందోళన పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులతో సర్దుబాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments