Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కపూట బడులు.. టెన్త్ విద్యార్థులకు అదనపు తరగతులు

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (10:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ బడులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు, ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అదనపు తరగతులను నిర్వహించేలా విద్యార్థులు చర్యలు తీసుకున్నారు. 
 
అయితే, ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆదేశాలు జారీచేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమవారం నుంచి ఒక్కబడులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments