Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలి : బీజేపీ ఎంపీ జీవీఎల్

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (17:40 IST)
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహా రావు స్పష్టంచేశారు. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అని కేంద్రం కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ, ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగాలన్నదే బీజేపీ స్టాండ్ అని స్పష్టంచేశారు. అయితే, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడా చెప్పారని, ఇందుకు తాము ఏకీభవిస్తామన్నారు. 
 
అంతేకాకుండా, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినవారిలో ఎక్కువ మంది రాయలసీమ ప్రాంత వాసులేనని, కానీ, ఆ ప్రాంత అభివృద్ధిపై వారు దృష్టిసారించలేదని చెప్పారు. ప్రధానంగా అనంతపురం జిల్లా బాగా వెనుకబడివుందని గుర్తుచేశారు. అందుకే  ఈ ప్రాంత అభివృద్ధిపై తమ పార్టీ ప్రత్యేక దృష్టిసారిస్తుందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments