Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిర్వాకం వల్లే పోర్టు ఆగింది: జీవీఎల్

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (16:55 IST)
ఒంగోలు జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం పోర్టు ఏరియాను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రామాయపట్నం పోర్టు ఆగిందని ఆరోపించారు. రామాయపట్నం ప్రతిపాదనలు పంపకుండా ఐదేళ్లు కాలయాపన చేశారన్నారు. తన సొంత ప్రయోజనాలు నెరవేరకపోవడంతో... రామాయపట్నం, కనిగిరి నిమ్జ్‌ను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారన్నారు. చంద్రబాబు మనుషులు ఇక్కడ భూములు కొనడమే దానికి కారణమని జీవీఎల్ ఆరోపించారు.
 
ఏపీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
 
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులకు, జూనియర్ డాక్టర్లకు మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంగీకరించింది. 13 జిల్లాల జూనియర్ డాక్టర్లు, ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments