Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా అశాన్ని పొరపాటున చేర్చారు : జీవీఎల్ క్లారిటీ

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:48 IST)
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన కేంద్ర హోం శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశంకానుంది. ఇందుకోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, కమిటీ సమావేశ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చెర్చారు. ఆ తర్వాత సాయంత్రానికి అది మాయమైపోయింది. దీనిపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని పొరపాటున చేర్చారని చెప్పారు. ఈ భేటీ కేవలం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసమేనని ఆయన చెప్పారు. 
 
ప్రత్యేక హోదా అనేది ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం కాదని వివరణ ఇచ్చారు. అందువల్ల ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకెళ్లి తెలంగాణాతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. ఈ విషయంలో అధికార వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments