Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్టు అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకున్న మహిళ...

ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:31 IST)
ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 7న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ (27) అనే మహిళ పొరపాటున టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకుగురికాగా, ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరియమ్మకు భర్త దశరథ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె ఎలుకల మందుతో పళ్లు తోముకుందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments