Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్టు అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకున్న మహిళ...

ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:31 IST)
ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 7న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ (27) అనే మహిళ పొరపాటున టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకుగురికాగా, ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరియమ్మకు భర్త దశరథ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె ఎలుకల మందుతో పళ్లు తోముకుందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments