Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం....

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (09:58 IST)
వైకాపా నేతల అరాచకాలను తట్టుకోలేక పోతున్నామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్ద గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం టీడీపీ కార్యర్తలు బోరున విలపించారు. 
 
ఈ మేరకు చంద్రబాబును వారు స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. నిజాంపట్నంలో వైసిపి నేతల అరాచకాలు తట్టుకోలేక పోతున్నాం. వీధికొక్క రౌడీని తయారు చేశారు. కాలు దువ్వుతున్నారు. ఇళ్ల మీదకు వస్తున్నారు. 
 
రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, స్టేషన్‌కు రమ్మని బెదిరిస్తున్నారు. ఫిష్ ఫౌల్ట్రీ ఫామ్ ఆపేయించారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు. శుక్రవారం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసి తమ కష్టాలు విన్నవించారు. 
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. ధర్మం మనవైపే ఉందంటూ, అవసరమైతే ప్రైవేటు కేసులు వేద్దామని, న్యాయ పోరాటం చేధ్దామని ధైర్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments