Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రిని క‌లిసిన గుంటూరు రేంజ్ జైల్ డిఐజి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:16 IST)
గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితని మర్యాదపూర్వకంగా కలిసారు.

గుంటూరులోని బ్రాడిపేటలో హోం మంత్రి క్యాంప్ ఆఫీస్ లో సుచరితని కలిసి పుష్పగుచ్చెం అందించారు. ఈ సందర్భంగా డా౹౹ వరప్రసాద్ కి హోంమంత్రి మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు రేంజ్ లో జైళ్ళ స‌మ‌ర్ధ నిర్వ‌హ‌ణ‌కు కృషి చేస్తాన‌ని, ఖైదీల సంక్షేమానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ పేర్కొన్నారు. స‌త్ప‌వ‌ర్త‌న‌, ప‌రివ‌ర్త‌న ఖైదీల‌లో వ‌చ్చేలా తీర్చి దిద్ద‌డ‌మే జైళ్ళ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments