Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్ళ డిష్యూండిష్యూం : చపాతీ కర్రతో అత్తను చంపేసిన కోడలు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:33 IST)
ఇటీవలి కాలంలో అత్తాకోడళ్ళ గలాటాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఓ కోడలు చపాతీ కర్రతో అత్తను చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 29వ తేదీ రాత్రి తాడికొండ మైథిలి (55) అనే మహిళ హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భాగంగా, కోడలిని అనుమానించి ఆమె వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో అత్త వేధింపులు తాళలేక కూరగాయలు కోసే కత్తి, చపాతి కర్రతో కోడలు ఆమెను చంపేసినట్టు అంగీకరించింది. 
 
ఇంట్లో నిద్రిస్తున్న అత్త మైథిలిని విచక్షణ రహితంగా పొడిచి చంపిన కోడలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడలు రాధా ప్రియంక‌ను అరెస్టు చేసిన టూటౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments