Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనానికి ఏర్పాట్లు చేస్తే.. నాలుగు రోజులు తప్పించుకున్నాడు.. ఎన్నారై ముంచేశాడు..

Webdunia
సోమవారం, 27 జులై 2020 (15:15 IST)
పెళ్లి పేరుతో ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్ఆర్ఐ సంబంధం పేరుతో ఓ రైతు కుటుంబానికి టోకరా వేశాడు. అమ్మాయిల నుండి 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నం తీసుకున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు గ్రాండ్‌గా వివాహం జరిపించారు. 
 
శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులు అనారోగ్యంతో తప్పించుకున్నాడు. యువకుడి ప్రవర్తనలో మార్పు వచ్చేసరికి యువతి అతనిని గట్టిగా నిలదీశాడు. దీంతో యువకుడు తాను గేనని విషయం చెప్పాడు. దీంతో యువతి కుటుంబం షాకైంది. అంతేగాకుండా అమెరికాలో నాలుగేళ్ల పాటు బాయ్‍ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నట్లు తెలిపాడు. 
 
యువతీ అమెరికా వెళ్లిన తరువాత తన బాయ్ ఫ్రెండ్ తోనే కాపురం చేయాలని చెప్పడంతో యువతి షాక్ గురైయ్యింది. కూతురు నిజం చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments