Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేరొక వ్యక్తితో అలా వుండటం చూసి.. భర్త ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (13:40 IST)
దేశంలో రెండు లాక్ డౌన్‌లు కొంత మేరకు మేలే చేశాయి. నేరాల సంఖ్యను తగ్గించాయి. అయితే మూడో లాక్ డౌన్ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. సడలింపులతో వున్న ఈ లాక్ డౌన్‌‌తో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ గుంటూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా రేపల్లెలో సౌజన్య అనే అమ్మాయి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో భర్త చేతిలోనే హత్యకు గురైంది. 
 
కట్టుకున్న భర్తే తనను దారుణంగా హత్య చేశాడు. గత అర్థరాత్రి సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వీరేంద్ర కూడా పురుగుల మందు తాగి స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. పోలీస్ అధికారులు వీరేందర్‌ను అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వీరేంద్ర తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సహాయంతో చికిత్స పొందుతున్నాడు. 
 
తన భార్య సౌజన్య భైరవ అనే వ్యక్తితో సన్నిహితంగా వుండటం చూసి.. భరించలేకే హత్య చేశానని అంగీకరించాడు. ఇక పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. అలాగే భైరవను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments