Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వేరొక వ్యక్తితో అలా వుండటం చూసి.. భర్త ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (13:40 IST)
దేశంలో రెండు లాక్ డౌన్‌లు కొంత మేరకు మేలే చేశాయి. నేరాల సంఖ్యను తగ్గించాయి. అయితే మూడో లాక్ డౌన్ కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. సడలింపులతో వున్న ఈ లాక్ డౌన్‌‌తో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ గుంటూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా రేపల్లెలో సౌజన్య అనే అమ్మాయి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంతో భర్త చేతిలోనే హత్యకు గురైంది. 
 
కట్టుకున్న భర్తే తనను దారుణంగా హత్య చేశాడు. గత అర్థరాత్రి సౌజన్యపై భర్త వీరేంద్ర కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వీరేంద్ర కూడా పురుగుల మందు తాగి స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. పోలీస్ అధికారులు వీరేందర్‌ను అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వీరేంద్ర తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సహాయంతో చికిత్స పొందుతున్నాడు. 
 
తన భార్య సౌజన్య భైరవ అనే వ్యక్తితో సన్నిహితంగా వుండటం చూసి.. భరించలేకే హత్య చేశానని అంగీకరించాడు. ఇక పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. అలాగే భైరవను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments