Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకు ఆర్ఎంపీ వైద్యుడు.. కోడికూర వండలేదని.. కన్నతల్లినే హతమార్చాడు..

క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (17:29 IST)
క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
బాగా మద్యం తాగి ఇంటికొచ్చిన కిషోర్ అనే వ్యక్తి తన తల్లి మరియమ్మ (60) ని అన్నం పెట్టమన్నాడు. అయితే, చికెన్ కూర వండలేదని తెలుసుకున్న కిశోర్‌.. ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో కన్నతల్లిని పొడిచి హత్య చేశాడు. 
 
నిందితుడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని, ఆస్తి విషయంలోనూ కొన్ని రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కిశోర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆస్తి విషయంలో మరియమ్మ కిషోర్‌కు వత్తాసు పలకలేదనేది కూడా ఈ  హత్యకు కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments