Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ట్రస్టుకు దేవాదాయ శాఖ నోటీసులు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (14:57 IST)
ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టుకు ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ట్రస్టు వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానంలో కేసు విచారణ దశలో ఉంది. అయితే, ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు విచారణ ఈ నెల 29వ తేదీన విచారణకు రానుంది. ఈ లోగా మరోమారు సెక్షన్ 43 కింద దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, కేసు కోర్టు విచారణలో ఉండగా, ఇపుడు కొత్తగా నోటీసులు ఇవ్వడం అంటే న్యాయ ఉల్లంఘనేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్యల్లోభాగమేనని వారు మండిపడుతున్నారు. మే 30వ తేదీతో ఈ నోటీసులు రూపొందించగా ఇవి ట్రస్టుకు ఆలస్యంగా చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments