Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు మాచర్లలో టీకా వికటించి 18 నెలల చిన్నారి మృతి

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో 18 నెలల చిన్నారు టీకా వికటించి కన్నుమూసింది. 
 
ఈ పాపకు టీకా వేయించారు. అయితే, అది వికటించడంతో ప్రాణాలు విడిచింది. దీంతో చిన్నారి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పాప మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు రోధిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments