Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లు : ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:58 IST)
విజయవాడకు చెందిన రాజకీయ నేత వంగటీవి రాధాకు గన్‌మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ఆయనకు 2+2 గన్‌మెన్లతో కూడిన భద్రతను కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
తన హత్యకు కుట్రపన్నుతున్నారనీ, ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించారంటూ తన తండ్రి వంగవీటి మోహనరంగా వర్థంతి వేడుకల్లో వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కూడా వేదికపైనే ఉన్నారు. 
 
ఆ తర్వాత ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై జగన్ వెంటనే స్పందించి రాధాకు భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కొడాలి నాని స్వయంగా వెల్లడించారు. అలాగే, రాధా హత్యకు రెక్కీ నిర్వహించిదెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని మంత్రి నాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments