Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందు భోజనం ఆరగించి మాయమైన వరుడు....

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:01 IST)
పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయు. పెళ్లికి వచ్చిన వారందరికీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. వారితోపాటు పెళ్లికొడుకు కూడా భోజనం చేశాడు. కొంత సమయానికి మండపంలో కలకలం రేగింది. వరుడు కనిపించడం లేదు. పెళ్లి కూతురు తరఫున వారికి గుబులు మొదలైంది. పారిపోయాడని అందరూ అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే విశాఖలోని కోరమాండల్ సమీపాన ఉన్న ఐఎంజీ కాలనీకి చెందిన కృష్ణ తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి (ఫిబ్రవరి 20) పెళ్లి ఉండగా, విశాఖలోని శ్రీహరిపురం వద్ద ఉన్న యారాడపార్కు వద్ద గ్రౌండ్‌లో పెళ్లికి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
మధ్యాహ్న భోజన సమయంలో పెళ్లికొడుకు అందరితో భోజనం చేశాడు. కొంత సమయానికి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వరుడు మరో అమ్మాయిని ఇష్టపడ్డాడని, ఈ పెళ్లి ఇష్టం లేకే ఆలా చేశాడని గుర్తించారు. కానీ వరుడు కొద్ది సేపటికి తిరిగి వచ్చేశాడు. కానీ వారి ఆగ్రహం చల్లారలేదు. ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. పెళ్లికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments