Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం సోద‌రుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:33 IST)
బక్రీద్ (ఇద్-ఉల్-అజా) సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ‌ భూషన్ హరిచందన్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సందేశం పంపారు.
 
"బక్రీద్ (ఇద్-ఉల్-అజా) పండుగ శుభ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం సోదరులందరికీ 
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగ ఇస్లామిక్ మతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ పండుగను ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాలతో జరుపుకుంటారు.
బక్రిద్ పండుగ  త్యాగనిరతి,  దేవుని పట్ల సంపూర్ణ భక్తి, విశ్వాసం, పేదల పట్ల కరుణ, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
 
మాస్క్  ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ” అని గ‌వ‌ర్న‌ర్  బిశ్వ‌ భూషన్ హరిచందన్ విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్ నుంచి త‌న సందేశాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments