Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం సోద‌రుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:33 IST)
బక్రీద్ (ఇద్-ఉల్-అజా) సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ‌ భూషన్ హరిచందన్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సందేశం పంపారు.
 
"బక్రీద్ (ఇద్-ఉల్-అజా) పండుగ శుభ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం సోదరులందరికీ 
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగ ఇస్లామిక్ మతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ పండుగను ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాలతో జరుపుకుంటారు.
బక్రిద్ పండుగ  త్యాగనిరతి,  దేవుని పట్ల సంపూర్ణ భక్తి, విశ్వాసం, పేదల పట్ల కరుణ, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
 
మాస్క్  ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ” అని గ‌వ‌ర్న‌ర్  బిశ్వ‌ భూషన్ హరిచందన్ విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్ నుంచి త‌న సందేశాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments