Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం సోద‌రుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:33 IST)
బక్రీద్ (ఇద్-ఉల్-అజా) సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ‌ భూషన్ హరిచందన్ ముస్లిం సోద‌రుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సందేశం పంపారు.
 
"బక్రీద్ (ఇద్-ఉల్-అజా) పండుగ శుభ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం సోదరులందరికీ 
నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగ ఇస్లామిక్ మతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ పండుగను ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాలతో జరుపుకుంటారు.
బక్రిద్ పండుగ  త్యాగనిరతి,  దేవుని పట్ల సంపూర్ణ భక్తి, విశ్వాసం, పేదల పట్ల కరుణ, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
 
మాస్క్  ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ” అని గ‌వ‌ర్న‌ర్  బిశ్వ‌ భూషన్ హరిచందన్ విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్ నుంచి త‌న సందేశాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments