Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుకను ఉచితంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు... చంద్రబాబు కీలక నిర్ణయం

సెల్వి
గురువారం, 15 ఆగస్టు 2024 (19:32 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత ఇసుక విధానం మరో అడుగు ముందుకేస్తూ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం. 
 
రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ఇసక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక బుకింగ్‌, ట్రాన్స్‌పోర్ట్, నిఘా వంటి అంశాలపై ఆరా దీసిన ఆయన.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్ర ప్రజలు ఇసుకను సులభంగా బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుకను ఉచితంగా బుకింగ్ చేసిన తర్వాత ఎప్పుడు రవాణా అవుతుంది? అనే విషయం నేరుగా వినియోగదారులకే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments