Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఇఎస్ఎ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఓపి సేవలు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:24 IST)
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపీ సేవలు విజయవాడలోని ఇఎస్ఎ ఆసుపత్రికి మార్చామని జిల్లా కలెక్టర్ ఏ.యండి ఇంతియాజ్ అన్నారు.

గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కొవిడ్-19గా ఆసుపత్రిగా గుర్తింపబడి కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నందున్న, గవర్నమెంట్ డాక్టర్లు ఓపి కేసులకు సంబంధించి ఇఎస్ఐ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.

అత్యవసర ఆపరేషన్లు, అత్యవసర వైద్యాన్ని, ఓపి సేవలను ఇకనుండి ఇఎస్ఐ ఆసుపత్రి నుండి నిర్వహిస్తారని కలెక్టర్ అన్నారు.

ఆనారోగ్యం ఉన్నవారు ఓపి సేవలు పొందగోరె ప్రజలు ఇఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments