Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళ్లే ఆడపడుచులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (22:12 IST)
అత్తారింటికి వెళ్లే అమ్మాయిలకు ఇక ఇబ్బందులు లేకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వివాహం అనంతరం అమ్మాయిలకు అత్తారింట్లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. 
 
గ్రామ, వార్డు సచివాలయాల్లో వారి పేర్లను నమోదు చేస్తారు. అత్తారింటికి చెందిన కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునే అవకాశం గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంటుంది.
 
వాలంటీర్లు కుటుంబ సభ్యులుగా పేరు నమోదు చేసిన తర్వాత రేషన్ కార్డులో పేరు చేరుస్తారు. కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి కూడా వీలు ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments