Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు పొలంలో బంగారు విగ్రహం- గుడిలో పూజలు

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (07:47 IST)
మొన్నటికి మొన్న ఓ రైతుకు పొలంలో వజ్రం లభించడంతో కోటీశ్వరుడు అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు పొలంలో బంగారం పడింది. పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలో ఓ రైతు పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ రైతు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ బంగారు విగ్రహాన్ని గుడిలో ఉంచి పూజలు చేస్తున్నారు. 
 
విగ్రహం సుమారు 6 ఇంచులు ఉన్నట్లు తెలుస్తోంది. పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది. 
 
దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments