Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు పొలంలో బంగారు విగ్రహం- గుడిలో పూజలు

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (07:47 IST)
మొన్నటికి మొన్న ఓ రైతుకు పొలంలో వజ్రం లభించడంతో కోటీశ్వరుడు అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు పొలంలో బంగారం పడింది. పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలో ఓ రైతు పొలంలో బంగారు విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ రైతు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ బంగారు విగ్రహాన్ని గుడిలో ఉంచి పూజలు చేస్తున్నారు. 
 
విగ్రహం సుమారు 6 ఇంచులు ఉన్నట్లు తెలుస్తోంది. పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది. 
 
దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments