Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామికి బంగారు పూలు

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:21 IST)
బ్రాడీపేట, గుంటూరు కు చెందిన ఎం.ఘనశ్యామాచార్యులు మరియు ఎం.రంగా దేవి శ్రీ అమ్మవారికి సుమారు రూ.2,50,000/- లు విలువ జేయు 52.1 గ్రాములు బరువు కలిగిన 108 బంగారు పూలను గౌరవ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.

ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము కార్యనిర్వహణాధికారి గారు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments