Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంగాళమ్మ అంతరాలయానికి బంగారు తాపడం

Webdunia
శనివారం, 27 జులై 2019 (16:00 IST)
సూళ్లూరుపేట : ఆంధ్ర, తమిళనాడు భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలోని అంతరాలయానికి చెన్నైకి చెందిన నంబూరు మనోజ్‌కుమార్‌ సోదరులు బంగారు తాపడం చేయిస్తున్నారు. పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
గతంలో కొలతలు తీసుకెళ్లి, ప్రస్తుతం కవచాలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. దీంతో అంతరాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments