Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంగాళమ్మ అంతరాలయానికి బంగారు తాపడం

Webdunia
శనివారం, 27 జులై 2019 (16:00 IST)
సూళ్లూరుపేట : ఆంధ్ర, తమిళనాడు భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలోని అంతరాలయానికి చెన్నైకి చెందిన నంబూరు మనోజ్‌కుమార్‌ సోదరులు బంగారు తాపడం చేయిస్తున్నారు. పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
గతంలో కొలతలు తీసుకెళ్లి, ప్రస్తుతం కవచాలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. దీంతో అంతరాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments