Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారకా తిరుమలలో బంగారం వ్యాపారి టోకరా!

Webdunia
బుధవారం, 21 జులై 2021 (19:06 IST)
ఓ బంగారం వ్యాపారి మోసం చేశాడంటూ పశ్చిమ గోదావరి జిల్లా, ద్వారకా తిరుమలలో స్థానికులు ఆందోళనకు దిగారు. గోల్డ్ స్కీమ్, చిట్స్ పేరుతో నిండా ముంచాడని ఆరోపించారు. శ్రీ వెంకట గణేష్ జ్యూవెలరీ యజమాని రాజా కొంతకాలంగా గోల్డ్ స్కీమ్ పేరుతో కస్టమర్లను ఆకర్షించాడు.
 
15 నెలలపాటు నెలకు రూ.2వేల చొప్పున రూ. 30వేలు చెల్లిస్తే 16వ నేల బొనస్‌గా మరో రెండువేలు కలిపి రూ. 32 వేలకు బంగారం గానీ, వెండి వస్తువులు గానీ ఇస్తామంటూ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన స్థానికులు పెద్ద ఎత్తున వాయిదాలు కట్టారు.
 
అయితే స్కీమ్ ముగుస్తున్న తరుణంలో రాజా తన కుంటుంబంతో పారిపోయాడు. బాధితులు 200  మంది వరకు ఉంటారని రూ. మూడున్నర కోట్లకుపైగా కుచ్చిటోపీ పెట్టి ఉంటాడని అంటున్నారు.
ఐతే వారితోపాటు కుమార్ అనే వ్యక్తి కూడా వున్నట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments