Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో మట్టికుండలో గుప్తనిధి.. 18 బంగారు నాణేలు

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (12:15 IST)
ఏలూరులోని కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో మట్టి కుండలో గుప్త నిధి లభ్యం కావడం సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. పామాయిల్ ఫారంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు పైప్‌లైన్ వేయడానికి తవ్వుతుండగా మట్టి కుండను కనుగొన్నారు. కూలీలు, పొలం యజమానికి 18 బంగారు నాణేలు లభించాయి. ఈ ఘటన నవంబర్ 29న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పొలం యజమాని నుంచి సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బంగారు నాణేలను సేకరించారు. ఒక్కో బంగారు నాణెం 8 గ్రాముల పైనే ఉంటుందని, అది 2వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments