Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో మట్టికుండలో గుప్తనిధి.. 18 బంగారు నాణేలు

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (12:15 IST)
ఏలూరులోని కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో మట్టి కుండలో గుప్త నిధి లభ్యం కావడం సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. పామాయిల్ ఫారంలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు పైప్‌లైన్ వేయడానికి తవ్వుతుండగా మట్టి కుండను కనుగొన్నారు. కూలీలు, పొలం యజమానికి 18 బంగారు నాణేలు లభించాయి. ఈ ఘటన నవంబర్ 29న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పొలం యజమాని నుంచి సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బంగారు నాణేలను సేకరించారు. ఒక్కో బంగారు నాణెం 8 గ్రాముల పైనే ఉంటుందని, అది 2వ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments