Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టు రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి.. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన అకౌంటెంట్

మహిళల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రెస్టు రూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో అకౌంటె

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (09:01 IST)
మహిళల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రెస్టు రూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ, విద్యార్థినుల హాస్టల్‌కు ఇన్ చార్జ్ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి  రెస్టు రూముల్లో కెమెరాలను అమర్చి.. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. 
 
విద్యార్థినులకు ఏ అవసరం వచ్చినా, తన దగ్గరకే రావాల్సి వుండటంతో, వారి అవసరాలను అలుసుగా తీసుకున్న శ్రీనివాస్ వారి వద్ద అసభ్య పదాలతో వేధించడమే కాకుండా.. వారికి అసభ్యకరమైన వీడియోలు పంపండం వంటివి చేసేవాడు. దీంతో విద్యార్థినులు అకౌంటెంట్‌పై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసనలకు దిగారు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం