Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠ‌శాల నుంచి బాలిక కిడ్నాప్... అత్యాచారానికి తీసుకెళ్ళి...

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (14:30 IST)
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో పాఠశాలకు వెళ్లిన బాలికను దారి మ‌ళ్లించి అత్యాచారానికి య‌త్నించిన ఉదంత‌మిది. ఈ అగంతుకుడు రాకేష్ పాఠ‌శాల‌కు వెళ్లి వాళ్ళ అమ్మ రమ్మంటుందని చెప్పి, స్కూల్ టీచర్ పర్మిషన్ తీసుకుని బాలిక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాడు. అనంత‌రం అత్యాచారం చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి బాలివ‌క‌ను బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకు వెళ్ళాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో, నిందితుడు రాకేష్ కూడా భయ పది ఆ బాలికను తిరిగి స్కూలుకు తీసుకు వచ్చి వదిలి వెళ్ళిపోయాడు. బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో పెదవేగి పోలీసులకు పిర్యాదు చేసారు.
 
 ఈ అఘాయిత్యానికి పాల్పడిన  రాకేష్ కి సహకరించి, ఒక రాజకీయ నాయకుడు  మైనర్ బాలికకు నిందితుడు నుండి 10 వేలు నష్ట పరిహారం ఇప్పించడానికి కేసు లేకుండా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. దీనిపై పెద వేగి ఎస్ ఐ సుధీర్ ను వివరణ కోరగా, రాకేష్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి భయపడి బాలికను క్షేమంగా పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చి దింపి వెళ్లిపోయాడని విచారణలో తెలిసిందని చెప్పారు. నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ ఐ సుధీర్ గురువారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments