Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠ‌శాల నుంచి బాలిక కిడ్నాప్... అత్యాచారానికి తీసుకెళ్ళి...

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (14:30 IST)
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో పాఠశాలకు వెళ్లిన బాలికను దారి మ‌ళ్లించి అత్యాచారానికి య‌త్నించిన ఉదంత‌మిది. ఈ అగంతుకుడు రాకేష్ పాఠ‌శాల‌కు వెళ్లి వాళ్ళ అమ్మ రమ్మంటుందని చెప్పి, స్కూల్ టీచర్ పర్మిషన్ తీసుకుని బాలిక‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించాడు. అనంత‌రం అత్యాచారం చేయడానికి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి బాలివ‌క‌ను బండి మీద ఎక్కించుకుని సుమారు 2 కిలోమీటర్లు తీసుకు వెళ్ళాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక భయపడి గట్టిగా అరచి కేకలు వేయడంతో, నిందితుడు రాకేష్ కూడా భయ పది ఆ బాలికను తిరిగి స్కూలుకు తీసుకు వచ్చి వదిలి వెళ్ళిపోయాడు. బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో పెదవేగి పోలీసులకు పిర్యాదు చేసారు.
 
 ఈ అఘాయిత్యానికి పాల్పడిన  రాకేష్ కి సహకరించి, ఒక రాజకీయ నాయకుడు  మైనర్ బాలికకు నిందితుడు నుండి 10 వేలు నష్ట పరిహారం ఇప్పించడానికి కేసు లేకుండా రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. దీనిపై పెద వేగి ఎస్ ఐ సుధీర్ ను వివరణ కోరగా, రాకేష్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి భయపడి బాలికను క్షేమంగా పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చి దింపి వెళ్లిపోయాడని విచారణలో తెలిసిందని చెప్పారు. నిందితుడు రాకేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ ఐ సుధీర్ గురువారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments