Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ : ఇద్దరు కార్మికుల మృత్యువాత

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (11:40 IST)
విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో మరోమారు విషవాయువు లీకైంది. వ్యర్థ జలాల పంప్ హౌస్ నుంచి ఈ విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మృతులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్(25)గా గుర్తించారు. ఈ గ్యాల్ లీకేజీ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో విశాఖపట్టణంలోని ఫార్మా సిటీల్లో గ్యాస్ లీకేజీ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకై 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఆ తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్యాస్ లీకవుతుందన్న విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై పెను విపత్తు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments