Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ : ఇద్దరు కార్మికుల మృత్యువాత

Gas Leak
Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (11:40 IST)
విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో మరోమారు విషవాయువు లీకైంది. వ్యర్థ జలాల పంప్ హౌస్ నుంచి ఈ విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మృతులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్(25)గా గుర్తించారు. ఈ గ్యాల్ లీకేజీ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో విశాఖపట్టణంలోని ఫార్మా సిటీల్లో గ్యాస్ లీకేజీ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకై 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఆ తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్యాస్ లీకవుతుందన్న విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై పెను విపత్తు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments