Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో గంగమ్మ విశ్వరూపం... పోటెత్తిన భక్తజనం

Webdunia
బుధవారం, 18 మే 2016 (15:03 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. జాతరలో చివరి ఘట్టం విశ్వరూపదర్శనం బుధవారం తెల్లవారుజామున జరిగింది. వందలాదిమంది భక్తులు విశ్వరూపంలోని గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి విశ్వరూపంలో తయారు చేసిన మట్టిని సేవిస్తే మంచిదన్న నమ్మకంతో భక్తులు తెల్లవారుజామున పోటెత్తారు.
 
పేరంటాల వేషాన్ని ధరించిన వంశస్థులు అమ్మవారి చంపను నరకడంతో జాతర పూర్తవుతుంది. ప్రతియేటా ఇదే విధంగా విశ్వరూపాన్ని దేవస్థానం నిర్వహిస్తూ వస్తోంది. విశ్వరూపం కోసం ఉపయోగించిన వాల్మీకీ మట్టిని పొందేందుకు భక్తులు పోటీలు పడ్డారు. బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు, గృహ బాధలు, దేహబాధలు, భయం నశిస్తాయని భక్తుల నమ్మకం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments