Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో 50 యేళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్!

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (14:12 IST)
నవ్యాంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లాలోని జి. వేమవరంలో ఓ వివాహిత తన ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. ఈమె భర్త కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్ నగరంలో నివసిస్తోంది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.
 
షాద్ నగర్ దిశా ఘటన మరువకముందే మరో ఘటన
నిన్నటికి నిన్న షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన నేరస్తులపై దేశం భగ్గుమంటుంది. ఉరి తీయాలని డిమాండ్ చేస్తుంది. అలాంటి వారిని ప్రాణాలతో ఉంచితే సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తారని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన జరిగి పట్టుమని 10 రోజులు కాకముందే మరో ఘటన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం