Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవ‌నిగ‌డ్డ గాంధీ క్షేత్రంలో... గాన గంధ‌ర్వ బాలు ప్ర‌థ‌మ వ‌ర్ధంతి

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (13:54 IST)
గాన గంధ‌ర్వుడు, గాత్ర బ్ర‌హ్మ  ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెంది అపుడే ఏడాది గ‌డిచిపోయింది. ప్రముఖ చలన చిత్ర గాయకుడు గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని దివిసీమ‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. దివిసీమ లలిత కళా సమితి ఆధ్వర్యంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా లలిత కళా సమితి అధ్యక్షులు పుప్పాల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర రావు మాట్లాడుతూ, పాట ఉన్నంత కాలం బాల సుబ్రమణ్యం జీవించే ఉంటార‌ని అన్నారు.   బాల సుబ్రహ్మణ్యం పాటలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించాయ‌ని, ఐదు దశాబ్దాల పాటు దాదాపు అన్ని భాషలలో 40 వేల పాటలు పాడి ఎన్నోఅవార్డులు అందుకున్న బాలు చిర‌స్మ‌ర‌ణీయుడ‌ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  స్థానిక గాయని ఎన్. జ్యోతి, బాలసుబ్రహ్మణ్యం  అభిమానులు, గాయకులు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments