Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయిన మాజీ మంత్రి గాదె..

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (20:02 IST)
కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి టీడీపీలో చేరారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న ప‌సువు కండువా క‌ప్పుకున్నారు. కాపు నేత‌గా గాదె వెంక‌ట‌రెడ్డికి పేరుంది. ఒక ప‌క్క కాపు ఉద్య‌మాలు న‌డుస్తున్న త‌రుణంలో వాటికి కౌంట‌ర్‌గా గాదె వెంక‌టరెడ్డిని టీడీపీలో చేర్చుకున్నార‌నే రాజ‌కీయ వ్యాఖ్య‌లు వెలువ‌డుతున్నాయి. గుంటూరులో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో గాదె వెంకట‌రెడ్డి సీఎం చంద్ర‌బాబును క‌లిసి పార్టీలో చేరారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments