Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కూడా జంప్... వైసీపీలో జ‌గ‌న్ ఒక్కరే...: ప‌ల్లె వ్యాఖ్య

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి తప్ప ఇక ఎవ‌రూ మిగ‌ల‌రు అని ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తీరుతో విసిగిపోయిన విజయమ్మ, ష‌ర్మిలా కూడా ఆ పార్టీలో ఉండర‌న్నారు.

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (18:51 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి తప్ప ఇక ఎవ‌రూ మిగ‌ల‌రు అని ఏపీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ తీరుతో విసిగిపోయిన విజయమ్మ, ష‌ర్మిలా కూడా ఆ పార్టీలో ఉండర‌న్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా జులై నాటికి అప్ ఫైబర్ నెట్ గ్రిడ్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామ‌ని మంత్రి చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలో భర్తీ చేస్తామ‌ని రఘునాథరెడ్డి హామీ ఇచ్చారు.

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments