Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల ఆత్మహత్యపై నివేదిక కోరుతా ... ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం : కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:59 IST)
ఏపీ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఏ కుటుంబంలో ఇలా జరగకూడదనీ, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదకరమన్నారు. కోడెల ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి కోరారు. కోడెల ఆత్మహత్యపై డీజీపీ, సీఎస్‌తో మాట్లాడి నివేదిక కోరతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను తొక్కేయడం అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లు పునఃప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. యురేనియం విషయంలో కాంగ్రెస్‌ ఆరోపణలు సరికాదన్నారు. పర్యావరణానికి హానికలిగించేలా ఏ ప్రభుత్వం నడుచుకోదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments