Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వ రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. గురువారం నుంచి పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యా కేంద్రం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన తర్వాత కూడా విద్యార్థులు తిరుగు ప్రయాణం ఉచితంగా చేయొచ్చని సూచన చేసింది. ఉచిత ప్రయాణం చేయాలంటే విద్యార్థులు హాల్‌టిక్కెట్లు చూపించాలని ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments