Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ బంగారం పేరుతో టోకరా!.. ముగ్గురు అరెస్టు

Webdunia
బుధవారం, 27 మే 2020 (21:29 IST)
కృష్ణాజిల్లా కైకలూరు మండలం వెమవరప్పాడులో దొంగ బంగారం పేరుతో మోసగించిన మహిళతో పాటు మ‌రో ఇద్దరిని పోలీసులు బుధ‌వారం అరెస్ట్ చేశారు. 

డీఎస్పీ సత్యానందం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కైకలూరులోని ఓ ఫాస్టర్, మరో వ్యక్తికి దొంగ బంగారం చూపించి రూ.3.30 ల‌క్ష‌లు ముగ్గురు సభ్యుల ముఠా దోచుకున్నార‌ని తెలిపారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల నుండి రూ.4.50 లక్షల నగదు, 53 నకిలీ బంగార‌పు కాయిన్స్, నాలుగు ద్విచక్ర వాహనాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులకు దొంగ నోట్లు మార్పిడి చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆ దిశ‌గా విచార‌ణ సాగిస్తున్న‌ట్లు ‌డీఎస్పీ సత్యానందం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments