Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ బంగారం పేరుతో టోకరా!.. ముగ్గురు అరెస్టు

Webdunia
బుధవారం, 27 మే 2020 (21:29 IST)
కృష్ణాజిల్లా కైకలూరు మండలం వెమవరప్పాడులో దొంగ బంగారం పేరుతో మోసగించిన మహిళతో పాటు మ‌రో ఇద్దరిని పోలీసులు బుధ‌వారం అరెస్ట్ చేశారు. 

డీఎస్పీ సత్యానందం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కైకలూరులోని ఓ ఫాస్టర్, మరో వ్యక్తికి దొంగ బంగారం చూపించి రూ.3.30 ల‌క్ష‌లు ముగ్గురు సభ్యుల ముఠా దోచుకున్నార‌ని తెలిపారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల నుండి రూ.4.50 లక్షల నగదు, 53 నకిలీ బంగార‌పు కాయిన్స్, నాలుగు ద్విచక్ర వాహనాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులకు దొంగ నోట్లు మార్పిడి చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆ దిశ‌గా విచార‌ణ సాగిస్తున్న‌ట్లు ‌డీఎస్పీ సత్యానందం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments