Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాలు హరిస్తున్న రహదారులు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నట్టు విపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటికి మరింత బలం చేకూర్చేలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద అర్థరాత్రి కారు ఇంటిని ఢీకొనడంతో కుప్పంకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
మరోవైపు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం వద్ద లారీ, బొలేరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ రెండు ప్రమాదాల్లో ఆయా జిల్లాల పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments