Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందకే నాలుగు రకాల పండ్లు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:09 IST)
లాక్‌డౌన్‌ నేపథ్యంలో అటు పండ్ల రైతులు నష్టపోకుండా, ఇటు ప్రజలకు తక్కువ ఖర్చులో పండ్లు లభ్యమయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ పండ్లను పంపిణీ చేయనుంది.

ఈ మేరకు గురువారం ఉదయం విజయవాడలోని భవానీపురంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజలకు వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను అందజేయాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు తాము పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments