Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్‌కు గుండెపోటు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (13:17 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయనను, కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. 
 
అయితే, ఆయనకు యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కేవలం టీడీపీలో సీనియర్ నేతగానే కాకుండా, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌవరాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని తమ అభిమాన నేత ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments