వైసీపిలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:50 IST)
విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు తెలుగదేశం పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రేమ్‌బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments