Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపిలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:50 IST)
విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు తెలుగదేశం పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రేమ్‌బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments