Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు..

సెల్వి
గురువారం, 18 ఏప్రియల్ 2024 (22:12 IST)
తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. వేసవి కాలం కావడంతో ఈ ఏడాది శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. ఈ క్రమంలో పార్వేట మండపం శ్రీగంధం పార్కు సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 
 
మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మంటలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 
 
కాగా రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, తిరుమల కొండల్లో కార్చిచ్చు ఏర్పడ్డాయి. దాదాపు 50 మంది మంటలను ఆర్పే ప్రయత్నంలో పాల్గొన్నారు.
 
 ఈ ఘటనలో ఎర్రచందనం స్మగ్లర్ల హస్తం ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. సరైన రహదారి దృశ్యమానతను నిర్ధారించడానికి వారు దీన్ని చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments